మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అఖిలభారత మార్వాడి సంఘం ఆధ్వర్యంలో నేత్ర అవగాహన, రక్తదానంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి, ఎమ్మెల్యే దివాకర్ రావు జెండా ఊపి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ అవయవ దానం చేసి మరొకరికి ప్రాణదాతలుగా నిలవాలని ఆమె సూచించారు. బతికున్నప్పుడు రక్తదానం.. చనిపోయిన తర్వాత అవయవ దానం చేయాలని కోరారు.
అవయవదానం... మరో జీవితం: కలెక్టర్
మంచిర్యాల జిల్లా కేంద్రంలో అవయవదానంపై మార్వాడీల సంఘం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని నిర్వహించారు.
అవయవదానం... మరో జీవితం: కలెక్టర్