మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు మంచిర్యాల శాసనసభ్యుడు దివాకర్ రావు 'ప్రతి ఆదివారం 10గంటలకు 10 నిమిషాలు' కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. మంచిర్యాల జిల్లాలోని తన నివాసంలోనే ఎయిర్ కూలర్లో నిలువ ఉన్న నీటిని ఎమ్మెల్యే తొలగించారు. అంటువ్యాధులను నివారించేందుకు ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రం చేసుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు.
'ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రం చేసుకోవాలి' - mla cleaned cooler as part of awareness
మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు మంచిర్యాల ఎమ్మెల్యే 'ప్రతి ఆదివారం 10గంటలకు 10 నిమిషాలు' కార్యక్రమంలో పాల్గొన్నారు. తన నివాసంలో ఉన్న ఎయిర్ కూలర్లో ఉన్న నీటిని తొలగించారు. ప్రతి ఆదివారం పది నిమిషాల పాటు విధిగా ఇంట్లో, పరిసర ప్రాంతాల్లో నిలిచి ఉన్న మురికి నీటిని తొలగించాలని ఎమ్మెల్యే దివాకర్ రావు ప్రజలకు సూచించారు.
!['ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రం చేసుకోవాలి' manchirial mla diwakar rao removed water in aircooler as part of awareness](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7141248-184-7141248-1589115262471.jpg)
'ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రం చేసుకోవాలి'
దోమల నివారణ కోసం ప్రతి ఆదివారం పది నిమిషాల పాటు విధిగా ఇంట్లో, పరిసర ప్రాంతాల్లో నిలిచి ఉన్న మురికి నీటిని తొలగించాలని ఎమ్మెల్యే దివాకర్ రావు ప్రజలకు తెలిపారు.
ఇవీ చూడండి: 'ఆదివారం ఉ.10 గంటలకు'... దోమల స్థావరాలు ధ్వంసం చేసిన కేటీఆర్