తెలంగాణ

telangana

మిషన్​ భగీరథ లీకేజీ... రోడ్డుపైకి చిమ్ముతున్న నీరు

By

Published : Dec 8, 2019, 3:02 PM IST

మహబూబ్​నగర్​ జడ్చర్ల రహదారిపై మిషన్​ భగీరథ పైపు పగిలిపోవడంతో ఫౌంటెన్​ను తలపించింది. రహదారిపైకి భారీగా నీరు వెదజల్లుతుండటంతో వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి.

the-mission-bhagirathi-pipe-broke-in-mahabubnagar
మిషన్​ భగీరథ లీకేజీ... రోడ్డుపైకి చిమ్ముతున్న నీరు

మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రం సమీపంలోని అప్పన్నపల్లి వద్ద మహబూబ్​నగర్​- జడ్చర్ల ప్రధాన రహదారిపై రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. ప్రమాదవశాత్తు మిషన్​ భగీరథ పైపు పగిలింది. దీనితో భారీ ఎత్తున నీరు విరజిమ్ముతూ... ఫౌంటెన్​ను తలపిస్తోంది.

రహదారిపైకి భారీగా నీరు వెదజల్లుతుండటంతో వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. స్పందించిన అధికారులు నీటిని నిలిపివేసి మరమ్మతులు చేపట్టారు.

మిషన్​ భగీరథ లీకేజీ... రోడ్డుపైకి చిమ్ముతున్న నీరు

ఇదీ చూడండి: 'ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు'

ABOUT THE AUTHOR

...view details