తెలంగాణ

telangana

By

Published : Dec 16, 2019, 10:05 AM IST

ETV Bharat / state

అయ్యప్ప శోభాయాత్రలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి

మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో అయ్యప్ప స్వాముల శోభాయాత్రలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు పాల్గొన్నారు.

minister errabelli dayakar rao participated in lord ayyappa procession
అయ్యప్ప శోభాయాత్రలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి

అయ్యప్ప శోభాయాత్రలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి

మహబూబాబాద్​ జిల్లా తొర్రూరు వీధుల్లో అయ్యప్ప స్వాముల శోభాయాత్ర అట్టహాసంగా నిర్వహించారు. ఈ యాత్రలో పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు దంపతులు పాల్గొన్నారు.

శోభాయాత్ర అనంతరం అయ్యప్ప స్వాములు పంబ ఆరట్టు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details