తెలంగాణ

telangana

ETV Bharat / state

పూర్వ విద్యార్థుల సాయం.. నిత్యావసరాల పంపిణీ - పేదలకు పూర్వవిద్యార్థులు నిత్యావసరాల పంపణీ

లాక్​డౌన్​తో ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు సాయంగా మహబూబాబాద్​ జిల్లా బయ్యారం ప్రభుత్వ పాఠశాల పూర్వ విద్యార్థులు ముందుకొచ్చారు. పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.

groceries distribution to the needy people in old students in mahabubabad
పూర్వ విద్యార్థుల సాయం.. నిత్యావసరాల పంపిణీ

By

Published : May 11, 2020, 8:52 AM IST

మహబూబాబాద్​ జిల్లా బయ్యారం ప్రభుత్వ పాఠశాలలో 1999-2000 సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్తిచేసిన విద్యార్థులంతా తాము చదివిన గ్రామానికి తమ వంతు సాయం చేయాలని ముందుకొచ్చారు.

దివ్యాంగులు, ఒంటరి స్త్రీలు, నిరుపేదలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. సామాగ్రి అందుకున్న ఆ కుటుంబాలంతా వారు చేస్తున్న సేవను ఎంతో సంతోషించారు.

ఇవీ చూడండి:రాష్ట్రంలో ప్లాస్మా థెరపీకి సన్నాహాలు

ABOUT THE AUTHOR

...view details