2, 800 కిలోల బెల్లం, 400 కేజీల పటిక పట్టివేత
2, 800 కిలోల బెల్లం, 400 కేజీల పటిక పట్టివేత - ఆబ్కారీ పోలీసులు
2 లక్షల 56 వేల విలువైన బెల్లం, పటికను కుమురం భీం జిల్లా లంబడి హెట్టి వద్ద ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.

2, 800 కిలోల బెల్లం, 400 కేజీల పటిక పట్టివేత
ఇవీ చూడండి: ఆసిఫ్నగర్ ఏసీపీ నరసింహారెడ్డిపై బదిలీ వేటు