తెలంగాణ

telangana

ETV Bharat / state

వలసకార్మికుల కోసం ప్రజాప్రతినిధుల చేయూత

ఖమ్మం జిల్లాలో వలస కార్మికుల సహాయార్థం పలువురు ప్రజాప్రతినిధులు తమ వంతు సాయం చేస్తున్నారు. లక్షాపదివేల విలువైన బియ్యం, గోధుమ పిండిని ఎనిమిదో డివిజన్ కార్పొరేటర్​, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్​ కలిసి నగర పాలక సంస్థ మేయర్​కు అందించారు.

By

Published : Apr 4, 2020, 12:42 PM IST

వలసకార్మికుల కోసం ప్రజాప్రతినిధుల చేయూత
వలసకార్మికుల కోసం ప్రజాప్రతినిధుల చేయూత

ఖమ్మంలో వలస కార్మికులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుపై పలువురు ప్రజా ప్రతినిధులు తమవంతు సాయం చేస్తున్నారు. స్థానిక ఎమిమిదో డివిజన్​ కార్పొరేటర్​ కూరాకుల వలరాజు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్​ నాగాభూషణం... లక్షాపదివేల విలువైన బియ్యం, గోధుమ పిండిని నగర పాలక సంస్థ మేయర్​ పాపాలాల్​కు అందజేశారు.

నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న సెంటర్​లో వలస కూలీలకు ఆహారం అందించడానకి ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

వలసకార్మికుల కోసం ప్రజాప్రతినిధుల చేయూత

ఇవీ చూడండి: సీరియస్​గా తీసుకోకపోతే ముప్పు తప్పదు: మంత్రి కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details