యజమాని పెంచుకున్న సొంత చెట్లను నరకటానికైనా వాల్టా చట్టం ప్రకారం అనుమతి తీసుకోవాలని అటవీశాఖ అధికారులు సూచించారు.
By
Published : Feb 18, 2019, 6:14 AM IST
|
Updated : Feb 18, 2019, 7:39 AM IST
కలప
కలప పట్టివేత
ఖమ్మం జిల్లా మర్లకుంటలో అటవీశాఖ అధికారులు ఆదివారం రాత్రి ఆకస్మిక దాడులు చేశారు. అనుమతి లేకుండా నిల్వ చేసిన కలపను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనల ప్రకారం సొంత చెట్టు నరకడానికైనా అనుమతి తీసుకొని, చలానా చెల్లించాలని సత్తుపల్లి రేంజ్ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు.