తెలంగాణ

telangana

ETV Bharat / state

నిరుపేద కుంటుంబాలకు కూరగాయల వితరణ - LOCK DOWN UPDATES

లాక్​డౌన్​ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకునేందుకు పలు పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఖమ్మంలోని చెరువు బజార్​లోతెదేపా నాయకులు పేదలకు ఆహార పొట్లాలు అందజేశారు. ప్రకాశ్​నగర్, ఎస్సీ కాలనీలో ఖమ్మం యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏడు వందల కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు.

FOOD DISTRIBUTION TO POOR PEOPLE IN KHAMMAM
నిరుపేద కుంటుంబాలకు కూరగాయల వితరణ

By

Published : Apr 30, 2020, 4:19 PM IST

ABOUT THE AUTHOR

...view details