తెలంగాణ

telangana

ETV Bharat / state

నరుక్కుంటూ పోతే మిగిలేది బుడిదే

ఆదాయం కోసమని అడవిని నరుక్కుంటూ పోతే భవిష్యత్​ తరాల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని భద్రాద్రి కొత్తగుడెం జిల్లా అటవీ శాఖ అధికారి రాంబాబు అన్నారు. అటవీ భూముల్ని కాపాడే బాధ్యతను ప్రభుత్వం తమ భుజస్కందాలపై పెట్టిందని... అటవీ భూముల ఆక్రమణ చేస్తే ఉపేక్షించేది లేదన్నారు.

By

Published : Jul 7, 2019, 12:08 AM IST

రాంబాబు

అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడు సాగుదారుల జోలికి తాము వెళ్లడం లేదని... ఆదివాసీల ముసుగులో అడవుల్ని హరించివేస్తున్న బడాబాబుల్ని మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని భద్రాద్రి కొత్తగుడెం జిల్లా అటవీ శాఖ అధికారి రాంబాబు అన్నారు. అటవీ భూముల్ని కాపాడే బాధ్యతను ప్రభుత్వం తమ భుజస్కందాలపై పెట్టిందంటున్న రాంబాబుత్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి...

నరుక్కుంటూ పోతే మిగిలేది బుడిదే

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details