తెలంగాణ

telangana

By

Published : Jan 16, 2020, 2:21 PM IST

ETV Bharat / state

నగరపోరులో గులాబీ జెండా ఎగరడం ఖాయం: ఈటల

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో తెరాస ఎన్నికల ప్రచారం నిర్వహించింది. తెరాస అభ్యర్థుల తరపున ప్రచారంలో మంత్రి ఈటల రాజేందర్‌ పాల్గొన్నారు.

minister-rajender-election-campaign-in-huzurabad
నగరపోరులో గులాబీ జెండా ఎగరడం ఖాయం: ఈటల

కరీంనగర్‌ నగరపోరులో గులాబీ జెండా ఎగరడం ఖాయమని మంత్రి ఈటల రాజేందర్‌ ధీమా వ్యక్తం చేశారు. అధికార పార్టీ అభ్యర్థుల విజయంతోనే అభివృద్ధి సాధ్యమన్న ఈటల.. హుజూరాబాద్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

తెరాస అభ్యర్థులను గెలిపించి పురపాలికల పురోభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఈటల విజ్ఞప్తి చేశారు.

నగరపోరులో గులాబీ జెండా ఎగరడం ఖాయం: ఈటల

ఇదీ చూడండి : 'నోట్లపై లక్షీదేవి ఉంటే 'రూపాయి' చల్లగా ఉంటుంది'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details