తెలంగాణ

telangana

ETV Bharat / state

కడుపునొప్పితో ఆసుపత్రికి వెళ్తే శవాన్ని అప్పగించారు..

కరీంనగర్​ జిల్లా మానుకొండూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కడుపునొప్పితో చేరిన వ్యక్తి అర్ధాంతరంగా మరణించాడు.

By

Published : Aug 28, 2019, 4:35 PM IST

కడుపునొప్పితో ఆసుపత్రికి తీసుకువస్తే శవాన్ని అప్పగిస్తారా?

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన సమ్మయ్య కడుపునొప్పితో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ అర్ధాంతరంగా మృతి చెందాడు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు అంతా బాగానే ఉందని చెప్పారని.. డిశ్చార్జ్ చేయాల్సిన సమయానికి సమ్మయ్య ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కడుపు నొప్పి బాధతో ఆసుపత్రికి తీసుకు వస్తే శవాన్ని అప్పజెప్పారని మృతుడి అల్లుడు ఆవేదన చెందాడు. ఆసుపత్రి యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుని బంధువులు డిమాండ్ చేశారు.

కడుపునొప్పితో ఆసుపత్రికి తీసుకువస్తే శవాన్ని అప్పగిస్తారా?

ABOUT THE AUTHOR

...view details