తెలంగాణ

telangana

'చొప్పదండికి ప్రభుత్వం చేసిందేమిటి?'

By

Published : Jan 20, 2020, 2:34 PM IST

పురపాలికలకు తెరాస ప్రభుత్వం చేసిందేంటో చెప్పాలని కరీంనగర్​ ఎంపీ బండ సంజయ్ ప్రశ్నించారు. రెండు పడక గదుల ఇళ్ల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన ఆరోపించారు.

bjp mp bandi sanjay pracharam at choppadandi
'చొప్పదండికి ప్రభుత్వం చేసిందేమిటి?'

చొప్పదండి పురపాలికకు తెరాస ప్రభుత్వం చేసిందేంటో చెప్పాలని భాజపా ఎంపీ బండి సంజయ్ డిమాండ్‌ చేశారు. చొప్పదండిలో ఆయన పురపాలిక ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణం సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

'చొప్పదండికి ప్రభుత్వం చేసిందేమిటి?'
తెరాసకు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు రాకుండా చేస్తామని ఆ పార్టీ అభ్యర్థులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. భాజపాకు అవకాశం ఇస్తే తాగునీటితో పాటు పేదలకు గూడు కల్పిస్తామని బండి సంజయ్‌ హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details