తెలంగాణ

telangana

By

Published : Jan 27, 2020, 5:31 PM IST

ETV Bharat / state

బస్తీకా బాద్​షా: కామారెడ్డి జిల్లా పురపాలికలన్నీ తెరాసవే.!

కామారెడ్డి జిల్లాలో తెరాస అభ్యర్థులే ఛైర్మన్​ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. కామారెడ్డిలలోని మూడు మున్సిపాలిటీలకుగానూ కామారెడ్డిలో ఛైర్​పర్సన్​గా జాహ్నవి ప్రమాణస్వీకారం చేయగా.. ఎల్లారెడ్డి, బాన్సువాడల్లో ఛైర్మన్లుగా కుడుముల సత్యనారాయణ, జంగం గంగాధర్​లు ఎన్నికయ్యారు.

kamareddy municipal chairman seat
బస్తీకా బాద్​షా: కామారెడ్డిజిల్లాలో పీఠం ఎక్కిన కారు

కామారెడ్డి
కామారెడ్డి మున్సిపల్​ ఛైర్ పర్సన్​గా జాహ్నవి, వైస్ ఛైర్​పర్సన్​గా ఇందు ప్రియలను ఎన్నుకున్నారు. వీరు కలెక్టర్​ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు.

ఎల్లారెడ్డి
ఎల్లారెడ్డి పురపాలిక ఛైర్మన్​గా ఏడో వార్డుకు చెందిన తెరాస అభ్యర్థి కుడుముల సత్యనారాయణ, వైస్ చైర్​పర్సన్​గా ఐదో వార్డుకు చెందిన ఎం.సుజాత నియమించబడ్డారు.

బాన్సువాడ
బాన్సువాడ మున్సిపల్​ ఛైర్మన్​గా జంగం గంగాధర్​ వైస్ ఛైర్మన్​గా షేక్ జుబేర్​లను ఎన్నుకున్నారు. వీరు కలెక్టర్​ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు.

కామారెడ్డిలో ఛైర్మన్​ పదవి వరించిన వారి వివరాలు

ఇదీ చూడండి : 'మండలి చాలా అవసరం': అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్

ABOUT THE AUTHOR

...view details