తెలంగాణ

telangana

ETV Bharat / state

దౌదర్​పల్లిలో కలెక్టర్​ శశాంక పర్యటన

జోగులాంబ గద్వాల జిల్లా దౌదర్​పల్లిలో కలెక్టర్​ శశాంక పర్యటించారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు.

By

Published : Jul 24, 2019, 7:56 PM IST

దౌదర్​పల్లిలో కలెక్టర్​ శశాంక పర్యటన

దౌదర్​పల్లిలో కలెక్టర్​ శశాంక పర్యటన

జోగులాంబ గద్వాల జిల్లాలోని దౌదర్​పల్లిలో కలెక్టర్​ శశాంక పర్యటించారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ప్రస్తుతం 280 ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని.. దసరా నాటికి 180 ఇళ్లు పూర్తవుతాయని గుత్తేదారులు కలెక్టర్​కు వివరించారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కులు నాటి వాటి సంరక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details