తెలంగాణ

telangana

ETV Bharat / state

గర్భిణీ మరణించిన ఘటనపై హెచ్‌ఆర్‌సీ ఆగ్రహం - telangana hrc latest news

hrc serious on pregnent death in jogulamba gadwala district
గర్భిణి మరణించిన ఘటనపై హెచ్‌ఆర్‌సీ ఆగ్రహం

By

Published : Apr 28, 2020, 1:30 PM IST

Updated : Apr 28, 2020, 2:17 PM IST

13:26 April 28

గర్భిణీ మరణించిన ఘటనపై హెచ్‌ఆర్‌సీ ఆగ్రహం

200 కిలోమీటర్లు - ఆరు ఆస్పత్రులు శీర్షికతో ఈనాడులో  వచ్చిన కథనాన్ని హెచ్‌ఆర్‌సీ సుమోటోగా స్వీకరించింది. ఆరు ఆస్పత్రులు తిరిగి నిండు గర్భిణీ మరణించిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జూన్ 16లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని కుటుంబ సంక్షేమశాఖ, మహబూబ్‌నగర్ డీఎంహెచ్‌వో, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్, కోఠి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్​కు ఆదేశాలు జారీ చేసింది. జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం యాపదిన్నెకు చెందిన జెనీలా (20) ప్రసవం కోసం సుమారు 200 కి.మీ. దూరం తిరిగి ప్రాణాలు కోల్పోయింది.  

ఇదీ చూడండి:'200 కిలోమీటర్లు... 6 ఆసుపత్రులు... దరిచేరని తల్లి ప్రయాణం'

Last Updated : Apr 28, 2020, 2:17 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details