జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రం వెంకట్రావ్పల్లి గ్రామానికి చెందిన శీలం సదయ్య పశువులను జీవనోపాధిగా ఎంచుకుని జీవిస్తున్నాడు. సాధారణంగా నెలకు రూ.100 నుంచి రూ.120 విద్యుత్ బిల్లు రావాల్సి ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరిలో జనవరి బిల్లు రూ.41,210 వచ్చింది. సద్దయ్య సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. దానిని సరిచేస్తామన్న అధికారులు లాక్డౌన్ వల్ల నిర్లక్ష్యం చేశారు.
కరెంట్ బిల్లు.. అక్షరాల లక్ష దాట్టింది..