20 ఏళ్లుగా సాగు...
పట్టా కోసం భిక్షాటన
గిట్టుబాటు ధర రాక ఓ వైపు అల్లాడుతుంటే.. చిన్న చిన్న పనులకు లంచం అడిగే అధికారుల తీరుతో విసిగిపోతున్నారు రైతులు. పట్టాదారు పాసు పుస్తకం కోసం పోతే.. లంచం అడిగాడు ఓ వీఆర్వో. డబ్బులు లేక భిక్షాటన చేసి ఆ మొత్తం సేకరించాడు అన్నదాత.
పాసుపుస్తకం కోసం భిక్షాటన
20 ఏళ్లుగా ఇదే భూమిలో సాగుచేస్తున్నా.. పట్టాదారు పాసు పుస్తకం జారీచేసేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆరోపించాడు. లంచం అడిగిన వీఆర్వోపై వెంటనే చర్యలు తీసుకొని, బాధితునికి న్యాయం చేయాలని మిగతా రైతులు ఉన్నతాధికారులను కోరుతున్నారు.
ఇవీ చదవండి:భాజపాతో నాకేం సంబంధం?
Last Updated : Feb 25, 2019, 9:00 PM IST