తెలంగాణ

telangana

రాజస్థాన్ వాసులను అడ్డుకున్న మెట్​పల్లి పోలీసులు

By

Published : Mar 28, 2020, 3:57 PM IST

రెండు లారీల్లో వెళ్తున్న రాజస్థాన్ వాసులను మెట్​పల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పంపిచాలంటూ వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

police blocked Rajasthan residents at metpalli in jagtial
రాజస్థాన్ వాసులను అడ్డుకున్న మెట్​పల్లి పోలీసులు

రెండు లారీల్లో వస్తున్న 50 మంది రాజస్థాన్‌ వాసులను జగిత్యాల జిల్లా మెట్‌పల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. లాక్‌డౌన్‌ పాటించేట్లదని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరంతా విజయవాడ నుంచి వస్తున్నట్టు తెలుస్తోంది.

రాజస్థాన్ వాసులను అడ్డుకున్న మెట్​పల్లి పోలీసులు

తమను అడ్డుకున్నారనే కోపంతో రాజస్థాన్ వాసులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులకు, రాజస్థాన్ వాసులకు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం వారిని అక్కడినుంచి పంపించారు.

ఇవీ చూడండి:ఆకలితో ఎవరూ ఉండకూడదు: మంత్రి శ్రీనివాస్ గౌడ్

ABOUT THE AUTHOR

...view details