తెలంగాణ

telangana

ETV Bharat / state

సాయం చేసిన వ్యక్తినే చంపాలను చూశాడు

వారి ఇద్దరు స్నేహితులు. డబ్బుల విషయంలో వారిద్దరి మధ్య గొడవ జరిగి ప్రాణాలు తీసేవరకు వెళ్లిన ఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగింది.

By

Published : Jun 8, 2019, 10:47 AM IST

ఆస్పత్రి

జగిత్యాల జిల్లా కోరుట్లలో హెచ్‌డీఎఫ్​సీ బ్యాంకు సమీపంలో ఓవ్యక్తి కత్తిపోట్లకు గురయ్యాడు. పట్టణంలోన నివాసముంటున్న రమేష్‌, గంగాధర్‌లు స్నేహితులు. గంగాధర్​ రమేశ్​ అవసరం నిమిత్తం డబ్బు అప్పుగా ఇచ్చాడు. అప్పు తిరిగి ఇవ్వాలని గంగాధర్‌ స్నేహితుడు రమేశ్​ ఇంటికి వెళ్లి అడిగాడు. ఇద్దరి మధ్య మాటమాట పెరిగి కోపోద్రిక్తుడైన రమేశ్​ స్నేహితుడు గంగాధర్‌ను కత్తితో నాలుగు చోట్ల పొడిచాడు. గాయలైన బాధితున్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిందితు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

సాయం చేసిన వ్యక్తినే చంపాలను చూశాడు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details