తెలంగాణ

telangana

ETV Bharat / state

రాయితీపై మత్స్యకారులకు  లగేజీ ఆటోలు

జగిత్యాల జిల్లా ధర్మపురిలో మత్స్యకారులకు మంత్రి కొప్పుల ఈశ్వర్​  75శాతం రాయితీపై లగేజీ ఆటోలను అందించారు.

By

Published : Jul 12, 2019, 4:10 PM IST

రాయితీపై మత్స్యకారులకు  లగేజీ ఆటోలు

రాష్ట్రంలో నిర్మిస్తున్న జలాశయాల వల్ల తెలంగాణ ఫిష్​హబ్ గా మారుతుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో మత్స్యకారులకు సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద 75 శాతం రాయితీపై లగేజీ ఆటోలను అందించారు. రానున్న రోజుల్లో కోస్తాంధ్రను తలదన్నే విధంగా తెలంగాణ రాష్ట్రం చేపల పెంపకానికి కేంద్రంగా నిలుస్తుందన్నారు.

రాయితీపై మత్స్యకారులకు లగేజీ ఆటోలు

ABOUT THE AUTHOR

...view details