తెలంగాణ

telangana

వాసవీనగర్​ వెల్ఫేర్​ అసోసియేషన్​ దాతృత్వం

By

Published : Apr 24, 2020, 12:27 PM IST

వాసవీనగర్​ వెల్ఫేర్​ అసోసియేషన్​ వారు సికింద్రాబాద్​ కంటైన్మెంట్​లోని 200మంది నిరుపేదలకు ఆహారపొట్లాలను పంపిణీ చేశారు.

vasavi nagar welfare association people food packets distribution to the poor in secunderabad
వాసవీనగర్​ వెల్ఫేర్​ అసోసియేషన్​ దాతృత్వం.. పేదలకు ఆపన్నహస్తం

సికింద్రాబాద్​ కంటైన్మంట్​లోని ఏ ఒక్కరూ ఆకలితో అలమటించొద్దనే ఉద్దేశంతో తాము ఆహారం ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నట్లు వాసవీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు తేలు కుంట సతీష్ గుప్త తెలిపారు. కంటోన్మెంట్లోని 200 మంది నిరుపేదలకు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు డిప్యూటీ సీఈఓ విజయ్ కుమార్ హాజరయ్యారు. పేద ప్రజల కోసం వెల్ఫేర్ అసోసియేషన్ చేస్తున్న కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని ఆయన కొనియాడారు.

ఇదీ చూడండి:హడలెత్తిస్తున్న కరోనా.. 1000కి చేరువలో కేసులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details