తెలంగాణ

telangana

55 స్థానాల్లో గులాబీ అభ్యర్థుల జయకేతనం

By

Published : Dec 4, 2020, 3:21 PM IST

Updated : Dec 4, 2020, 7:48 PM IST

గ్రేటర్ హైదరాబాద్ పీఠం ఎవరిదో తేల్చే 150 డివిజన్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాగుతోంది. గులాబీ పార్టీ అభ్యర్థులు 55 స్థానాల్లో గెలుపొందారు. మెజార్టీ డివిజన్ల పూర్తి లెక్కింపు ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసేలా ఏర్పాట్లు చేసినట్లు ఎస్​ఈసీ తెలిపింది.

పదమూడు స్థానాల్లో గులాబీ అభ్యర్థుల విజయం
పదమూడు స్థానాల్లో గులాబీ అభ్యర్థుల విజయం

గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్​లో తొలిరౌండ్ ఫలితాలు వెలువడుతున్నాయి. తెరాస 55 స్థానాల్లో గెలుపొందింది. చాలాచోట్ల భాజపా- తెరాస మధ్య పోరు నువ్వా- నేనా అన్నట్లుగా సాగుతోంది.

క్ర.స డివిజన్ విజేత
1. అల్వాల్‌ సి.హెచ్‌. విజయశాంతి
2. కుత్బుల్లాపూర్ గౌరీశ్​ పారిజాత
3. చింతల్‌ రషీదాబేగం
4. ఓల్డ్‌ బోయిన్‌పల్లి నరసింహ యాదవ్
5. భారతీనగర్‌ వి.సింధు
6. రంగారెడ్డినగర్‌ విజయ్‌శేఖర్‌
7. రామచంద్రాపురం బి.పుష్ప
8. వెంకటాపురం సబితా కిశోర్‌
9. సనత్‌నగర్‌ కొలను లక్ష్మి
10. హఫీజ్‌పేట వి.పూజిత
11. హైదర్‌నగర్‌ నార్నె శ్రీనివాసరావు
12. సూరారం మంత్రి సత్యనారాయణ
13. మెట్టుగూడ ఆర్‌.సునీత
14. కాప్రా ఎస్‌. స్వర్ణరాజ్
15. శేరిలింగంపల్లి నాగేందర్‌ యాదవ్
16. పటాన్‌చెరు మెట్టు కుమార్‌యాదవ్
17. కూకట్‌పల్లి జూపల్లి సత్యనారాయణరావు
18. కొండాపూర్ షేక్‌ హమీద్
19. జగద్గిరిగుట్ట కె.జగన్‌
20. గాజులరామారం రావుల శేషగిరి
21. బాలాజీనగర్‌ పి.శిరీషా
22. మాదాపూర్‌ జగదీశ్వర్​గౌడ్
23. ఖైరతాబాద్‌ విజయారెడ్డి
24. సోమాజీగూడ వనం సంగీత
25. అల్లాపూర్‌ సబిహా బేగం
26. గోల్నాక డి. లావణ్య
27. బోరబండ బాబా ఫసియుద్దీన్‌
28. చర్లపల్లి బొంతు శ్రీదేవి
29. మీర్‌పేట హెచ్‌బీ కాలనీ జె. ప్రభుదాస్‌
30. నాచారం శాంతిసాయిజన్ శేఖర్‌
31. తూర్పు ఆనంద్‌బాగ్‌ ప్రేమ్‌కుమార్‌
32. గౌతమ్‌నగర్‌ సునీత
33. యూసుఫ్‌గూడ బండారు రాజ్‌కుమార్‌
34. వెంగళ్‌రావునగర్‌ జి. దేదీప్య
35. రహ్మత్‌నగర్‌ సీఎన్ రెడ్డి
36. బాలానగర్‌ ఎ. రవీందర్ రెడ్డి
37. అల్విన్‌ కాలనీ వెంకటేశ్ గౌడ్
38. వివేకానందనగర్ కాలనీ మాధవరం సరోజాదేవి
39. మల్లాపూర్‌ దేవేందర్‌రెడ్డి విజయ్‌
40. బేగంపేట టి. మహేశ్వరి
41. చందానగర్‌ మంజుల
42. బన్సీలాల్‌పేట కుర్మ హేమలత
43. ఫతేనగర్‌ పి. సతీశ్​బాబు
44. మియాపూర్‌ ఉప్పలపాటి శ్రీకాంత్
45. చిల్కానగర్‌ గీతా ప్రవీణ్ ముదిరాజ్
46. బంజారాహిల్స్‌ విజయలక్ష్మి
47. అడ్డగుట్ట ఎల్. ప్రసన్నలక్ష్మి
48. కేపీహెచ్‌బీ కాలనీ ఎమ్. శ్రీనివాసరావు
49. గాజులరామారం రావుల శేషగిరి
50. సుభాశ్​‌నగర్ జి. హేమలత
51. అంబర్​పేట ఈ. విజయ్​కుమార్ గౌడ్
52. తార్నాక ఎమ్​. శ్రీలత
53. వెంకటేశ్వర కాలనీ మన్నె కవితా రెడ్డి
54. సీతాఫల్‌మండి సామల హేమ
55. మచ్చబొల్లారం ఈఎస్ రాజ్​ జితెందర్ నాథ్

అంతకుముందు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించగా భాజపా అధికంగా కైవసం చేసుకుంది. అన్ని కౌంటింగ్ హాళ్లలో వీడియోగ్రఫీ, సీసీటీవీ కెమెరా సౌకర్యం ఏర్పాటు చేశారు. సీసీటీవీ కెమెరాల సాయంతో ఎన్నికల అధికారులు లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. మెజార్టీ డివిజన్ల పూర్తి లెక్కింపు ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసేలా ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

ఇవీ చూడండి:ఎస్‌ఈసీ జారీచేసిన సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్

Last Updated : Dec 4, 2020, 7:48 PM IST

ABOUT THE AUTHOR

...view details