హైదరాబాద్లోని నాంపల్లి తెలుగు విశ్వవిద్యాలయంలో బంజార, గిరిజన ఆత్మీయ సమ్మేళన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, రాష్ట్ర మాజీ మంత్రి అమర్ సింగ్, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్, ఎమ్మెల్సీ రాములు నాయక్తో పాటు 42 గిరిజన కుల సంఘాలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనలో అపశ్రుతి...