హైదరాబాద్ పంజాగుట్టలోని ముసద్దీలాల్ నగల దుకాణంలో ఓ వ్యక్తి చోరీ చేశాడంటూ యజమని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గతేడాది కాలంగా దుకాణంలో పనిచేస్తున్న ఓ వ్యక్తి రెండొందల గ్రాముల నగలు చోరీ చేశాడంటూ ఫిర్యాదు చేయగా కేసు నమోదుచేయలేదు. ఈ విషయమై దుకాణ యజమాని కోర్టును ఆశ్రయించాడు. తాజాగా కోర్టు ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆ చోరీపై కేసు నమోదు చేయండి: హైకోర్టు - theft in musaddilal jewelry shop
పంజాగుట్టలోని ముసద్దీలాల్ నగల దుకాణంలో చోరీ జరిగింది. దుకాణంలో పనిచేస్తున్న వ్యక్తి రెండొందల గ్రాముల బంగారం ఎత్తుకెళ్లాడని దుకాణ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
![ఆ చోరీపై కేసు నమోదు చేయండి: హైకోర్టు chory](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5683525-thumbnail-3x2-chory-rk.jpg)
పని చేస్తున్న వ్యక్తే చోరీ చేశాడంటూ కేసు నమోదు