ETV Bharat / state

ఐదుగురు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్ - నిజామాబాద్​లో ఐదుగురు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్

నిజామాబాద్ జిల్లాలో అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 1.75 గ్రాముల బంగారం, 3.5 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు.

chori
ఐదుగురు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
author img

By

Published : Jan 12, 2020, 12:04 PM IST

నిజామాబాద్ జిల్లాలో అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు ముఠా సభ్యులను అరెస్టు చేసి వారి నుంచి 1.75 గ్రాముల బంగారం, 3.5 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా గత జూలై నెలలో పలు బంగారం దుకాణాల్లో చోరీకి పాల్పడినట్లు ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. దొంగతనం జరిగిన వెంటనే ఇద్దరిని అరెస్టు చేయగా... మరో ముగ్గురిని గత వారం అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

ఐదుగురు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్

ఇవీ చూడండి: ట్రా'ఫికర్': పంతంగిలో కిలోమీటరు మేర స్తంభించిన వాహనాలు

నిజామాబాద్ జిల్లాలో అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు ముఠా సభ్యులను అరెస్టు చేసి వారి నుంచి 1.75 గ్రాముల బంగారం, 3.5 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా గత జూలై నెలలో పలు బంగారం దుకాణాల్లో చోరీకి పాల్పడినట్లు ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. దొంగతనం జరిగిన వెంటనే ఇద్దరిని అరెస్టు చేయగా... మరో ముగ్గురిని గత వారం అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

ఐదుగురు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్

ఇవీ చూడండి: ట్రా'ఫికర్': పంతంగిలో కిలోమీటరు మేర స్తంభించిన వాహనాలు

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.