తెలంగాణ

telangana

ETV Bharat / state

సచివాలయం మళ్లీ చూస్తానో లేదో.. సెల్ఫీ తీసుకుంటా

ఆయన శాసనమండలి సభ్యుడు... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం ఇచ్చేందుకు సచివాలయానికి వచ్చారు. సమస్యలపై మీడియాతో మాట్లాడారు. తర్వాత వెంటనే తన చరవాణి తీసుకొని స్వీయ చిత్రాలు తీసుకుని సందడి చేశారు.

By

Published : Jul 12, 2019, 5:05 PM IST

ఓ సెల్ఫీ తీసుకుంటా

భాజపా ఎమ్మెల్సీ రాంచందర్​రావు ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్​కే జోషికి వినతిపత్రం ఇచ్చేందుకు సచివాలయానికి వచ్చారు. వినతి పత్రం అందజేసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. అనంతరం కొద్దిరోజుల్లో సచివాలయాల భవనాలను కూల్చివేస్తున్న నేపథ్యంలో... ఆయన తన చరవాణితో స్వీయ చిత్రాలు తీసుకున్నారు. ఇతర నేతలతో సెల్ఫీలు తీసుకుని సందడి చేశారు. త్వరలో చారిత్రక సచివాలయ భవనాలను కూలగొడతారన్న నిర్ణయం నేపథ్యంలో ఆయన సెల్ఫీలు తీసుకున్నారు.

ఓ సెల్ఫీ తీసుకుంటా

ABOUT THE AUTHOR

...view details