తెలంగాణ

telangana

By

Published : Jan 18, 2020, 11:44 PM IST

ETV Bharat / state

''పాథ్రీ'ని అభివృద్ధి చేయడం వల్ల ఇబ్బందులు ఉండవు'

షిరిడి ఆలయం మూసివేత అంటూ వస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని దిల్​సుఖ్​నగర్​ సాయిబాబా ఆలయ ఛైర్మన్​ గంగాధర్​ తెలిపారు. బాబా జన్మస్థలం 'పాథ్రీ'ని అభివృద్ధి చేయడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నారు.

sai baba temple issue
''పాథ్రీ'ని అభివృద్ధి చేయడం వల్ల ఇబ్బందులు ఉండవు'

సాయిబాబా జన్మస్థలం 'పాథ్రీ'ని అభివృద్ధి చేయడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవని హైదరాబాద్​ దిల్​సుఖ్​నగర్​ సాయిబాబా ఆలయ ఛైర్మన్​ బచ్చు గంగాధర్​ అన్నారు. భక్తులను అయోమయానికి గురిచేసే ప్రకటనలు చేయవద్దని సూచించారు.

షిరిడి ఆలయం మూసివేత అంటూ వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. కేవలం మహారాష్ట్రలో రాజకీయ నాయకుల ప్రయోజనాల కోసమే ఈ ప్రచారం చేస్తున్నారని చెప్పారు.

''పాథ్రీ'ని అభివృద్ధి చేయడం వల్ల ఇబ్బందులు ఉండవు'

ఇవీ చూడండి: యథావిధిగా శిరిడీ సాయిబాబా ఆలయ దర్శనం

ABOUT THE AUTHOR

...view details