తెలంగాణ

telangana

ఈషాకు ప్రధానమంత్రి బాల పురస్కారం

By

Published : Jan 23, 2020, 12:11 PM IST

షూటింగ్​ రంగంలో రాణిస్తూ రాష్ట్ర ఖ్యాతిని చాటి చెప్తున్న యువ షూటర్​ ఈషాసింగ్​ రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ చేతుల ప్రధానమంత్రి బాల పురస్కారం అందుకుంది. దీనికి గాను ఆమెపై పలువురు అభినందనల జల్లు కురిపిస్తున్నారు.

prime-minister-bala-award-winner-esha
యువ షూటర్​ ఈషాను వరించిన ప్రధానమంత్రి బాల పురస్కారం

రాష్ట్రానికి చెందిన యువ షూటర్ ఈషా సింగ్ ప్రధానమంత్రి బాల పురస్కారం అందుకుంది. క్రీడల్లో షూటింగ్ విభాగం-2020కు గాను.. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అవార్డును ప్రదానం చేశారు. ఈనెల 24న ప్రధాని మోదీని ఈషా కలిసి.. 26న జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్​లో పాల్గొంటుంది.

రాష్ట్ర ఖ్యాతి, క్రీడారంగ ప్రతిభను చాటిన ఈషాను పలువురు అభినందిస్తున్నారు.

యువ షూటర్​ ఈషాను వరించిన ప్రధానమంత్రి బాల పురస్కారం

ఇవీ చూడండి: బస్తీమే సవాల్: తెలంగాణ ఓటర్లలో పోటెత్తిన చైతన్యం

ABOUT THE AUTHOR

...view details