తెలంగాణ

telangana

ETV Bharat / state

పేదలకు ఎమ్మెల్యే నిత్యావసర సరకుల పంపిణీ - food distribution

హైదరాబాద్​ ముషీరాబాద్​ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే ముఠా గోపాల్​తో పాటు తదితరులు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ప్రజలు ఇళ్లలోనే ఉండి భౌతిక దూరాన్ని పాటించాలని ఎమ్మెల్యే వివరించారు.

musheerabad mla muta gopal groceries distribution
పేదలకు ఎమ్మెల్యే నిత్యావసర సరకుల పంపిణీ

By

Published : Apr 29, 2020, 10:14 PM IST

సమాజంలోని నిరుపేదలకు తమ వంతు బాధ్యతగా నిత్యావసర సరకులు అందించడానికి దాతలు ముందుకు రావాలని ముషీరాబాద్​ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. లాక్​డౌన్​ నేపథ్యంలో ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నిరుపేదలకు ఎమ్మెల్యే ముఠా గోపాల్, తెరాస యువ నాయకుడు జైసింహ, తదితరులు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు.

ప్రజలు ఇళ్లలోనే ఉండి భౌతిక దూరాన్ని పాటించాలని ఎమ్మెల్యే వివరించారు. ప్రభుత్వ ఆదేశాలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఆయన హితవు పలికారు.

ఇవీ చూడండి: జవహర్​నగర్​లో మంత్రి మల్లారెడ్డి పర్యటన

ABOUT THE AUTHOR

...view details