రెండోసారి మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ను అభిమానులు, కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. హైదరాబాద్లోని జలవిహార్లో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి మహానగర పరిధిలోని ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు హాజరయ్యారు. ముఖ్యమంత్రి తనపై ఉంచిన బాధ్యతను నిర్వర్తిస్తానని తలసాని చెప్పారు.
తలసానికి సన్మానం...
తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. తెరాస నాయకులు, అభిమానులు, కార్యకర్తలు హాజరై మంత్రిని సన్మానించారు.
తలసానికి సన్మానం...