9 మంది కూలీలు మృతి
ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. 9 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రమాదం ఎలా జరిగిందంటే
ప్యాకేజ్ 2.0: కూలీలు, రైతులు, చిరు వ్యాపారులకు దన్నుగా
తొలిరోజు ఆర్థిక ప్యాకేజీ వివరాల్లో చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ.6 లక్షల కోట్లు ప్రకటించిన కేంద్రం... రెండో రోజు వలస కూలీలు, రైతులు, మధ్యతరగతిపై వరాల జల్లు కురిపించింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం..
అదనపు రుణాలతో చిన్న రైతులకు అండ
లాక్డౌన్ కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థ కోలుకునే విధంగా అన్ని రంగాలకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటిస్తోంది కేంద్రం. ఇందులో భాగంగా చిన్న, సన్నకారు రైతుల ప్రత్యేక కేటాయింపులు ఏంటంటే..?
'పోతిరెడ్డిపాడు అంశంలో ఏపీ ప్రభుత్వ తీరుపై పోరు'
కొత్త ఎత్తిపోతల నిర్మాణం, పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంపు ద్వారా దక్షిణ తెలంగాణకు తీరని నష్టం జరుగుతుందని, ఏపీ చర్యల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఏం చేశాయో తెలుసా
పరిపూర్ణనంద స్వామికి హోం క్వారంటైన్ ముద్ర
శ్రీపరిపూర్ణానంద స్వామికి వైద్య సిబ్బంది హోం క్వారంటైన్ ముద్ర వేశారు. ఎందుకు వేశారంటే