తెలంగాణ

telangana

By

Published : Aug 4, 2020, 9:55 AM IST

Updated : Aug 4, 2020, 10:54 AM IST

ETV Bharat / state

రాజయ్య నిరాడంబరుడు.. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి : కేసీఆర్​

రాజకీయ నేతగా ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు: కేసీఆర్​
రాజకీయ నేతగా ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు: కేసీఆర్​

09:52 August 04

కేసీఆర్​ సంతాపం

మాజీ ఎమ్మెల్యే, సీపీఎం సీనియర్ నాయకుడు సున్నం రాజయ్య మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తన జీవితాంతం కృషి చేసిన రాజయ్య, అత్యంత నిరాడంబర రాజకీయ నేతగా ప్రజల హృదయాల్లో నిలిచిపోతారని పేర్కొన్నారు. రాజయ్య కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Last Updated : Aug 4, 2020, 10:54 AM IST

ABOUT THE AUTHOR

...view details