వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్ సనత్నగర్లోని ఓ ఆస్పత్రిలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో రక్త నిల్వలు తగ్గుతున్న నేపథ్యంలో తలసేమియా రోగులు సహా.. కాన్పులు, అత్యవసర శస్త్రచికిత్సలకు రక్తం సరిపడా అందుబాటులో ఉంచేందుకు ప్రజలు ముందుకు రావాలని మంత్రులు పిలుపునిచ్చారు.
రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మంత్రులు
రాష్ట్రంలో రక్త నిల్వలు తగ్గుతున్న తరుణంలో హైదరాబాద్ సనత్నగర్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. శిబిరాన్ని మంత్రులు ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.
రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మంత్రులు