తెలంగాణ

telangana

కరోనా పరీక్షల్లో అఖిలప్రియకు నెగెటివ్‌గా నిర్ధరణ

By

Published : Jan 14, 2021, 11:45 AM IST

Updated : Jan 14, 2021, 1:18 PM IST

ప్రవీణ్ రావు కిడ్నాప్ కేసులో అఖిల ప్రియ కస్టడీ విచారణ ముగిసింది. కాసేపట్లో న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు.

ముగిసిన అఖిలప్రియ కస్టడీ విచారణ
ముగిసిన అఖిలప్రియ కస్టడీ విచారణ

ప్రవీణ్‌రావు సోదరుల అపహరణ కేసులో అఖిలప్రియను పోలీసులు విచారించారు. 3 రోజుల విచారణలో అఖిలప్రియ స్టేట్ మెంట్​ను రికార్డ్ చేశారు.

బేగంపేటలోని పీహెచ్‌సీలో భూమా అఖిలప్రియకు కరోనా పరీక్షలు నిర్వహించారు. కరోనా పరీక్షల్లో అఖిలప్రియకు నెగెటివ్‌గా నిర్ధరణ అయింది. వైద్యపరీక్షల అనంతరం అఖిలప్రియను పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు. భార్గవరామ్‌ మహారాష్ట్రలో, గుంటూరు శ్రీను కర్ణాటకలో ఉన్నట్లు సమాచారం. అపహరణ ఉదంతంలో సూత్రధారులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు వెళ్లాయి.

సంబంధిత కథనాలు:

Last Updated : Jan 14, 2021, 1:18 PM IST

ABOUT THE AUTHOR

...view details