జవాన్లకు గౌరవ సూచికంగా..
దేశభక్తి చాటేలా..
పుల్వామా ఘటనలో జవాన్ల మరణం ఆ యువకున్ని కలచివేసింది. వారికి గౌరవ వందనంగా మండుటెండలో పరుగెత్తి తన దేశభక్తిని చాటుకున్నాడు. ఆ యువకుడు చేసిన పరుగు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించింది.
వీర జవాన్లకు వందనం
వీర జవాన్లకు గౌరవ సూచకంగానే తాను ఈ పరుగు చేసినట్లు సృజన్ చెప్పారు. ఈ ప్రయత్నానికి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కడం ఆనందంగా ఉందని తెలిపారు.
ఇవీ చూడండి :నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం