తెలంగాణ

telangana

By

Published : Jun 15, 2019, 4:21 PM IST

ETV Bharat / state

'ఈ నెలాఖరులోగా పింఛన్​కు దరఖాస్తు చేసుకోవాలి'

ఇప్పటి వరకు పింఛను దరఖాస్తు చేసుకోని వారు ఈ నెలాఖరులోగా చేసుకోవాలని కొత్తగూడెం శాసన సభ్యుడు వనమా వేంకటేశ్వరరావు తెలిపారు.

'ఈ నెలాఖరులోగా పింఛన్​కు దరఖాస్తు చేసుకోవాలి'

జులై నెల నుంచి పింఛను పెంచుతున్నట్లు కొత్తగూడెం శాసన సభ్యుడు వనమా వేంకటేశ్వరరావు తెలిపారు. ఈ నెలాఖరులోగా లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పట్టణ ప్రాంత ప్రజలు మున్సిపాలిటీల్లో, మండల ప్రజల ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తు అందజేయాల్సి ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. ఆ దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి మాత్రమే పింఛను మంజూరు చేస్తారని వనమా వేంకటేశ్వరరావు చెప్పారు.

'ఈ నెలాఖరులోగా పింఛన్​కు దరఖాస్తు చేసుకోవాలి'

ABOUT THE AUTHOR

...view details