భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఆటోలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి భద్రాచలం మీదుగా గుర్తుతెలియని ప్రాంతానికి గంజాయి రవాణా చేస్తున్న క్రమంలో పోలీసులు ఆటోను గుర్తించారు. నిందితులు ఆటోను అక్కడే వదిలేసి పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఆటోతో పాటు 40 కిలోల గంజాయి ప్యాకెట్లను స్వాధీనపరచుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.
అక్రమంగా తరలిస్తున్న 40 కిలోల గంజాయి పట్టివేత
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 40 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.
అక్రమంగా తరలిస్తున్న 40 కిలోల గంజాయి పట్టివేత