తెలంగాణ

telangana

సరస్వతి శిశు మందిర్​లో సామూహిక అక్షరాభ్యాసాలు

By

Published : Jan 30, 2020, 3:44 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో వసంత పంచమిని పురస్కరించుకుని సరస్వతి శిశు మందిర్​ పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసాలు ఘనంగా నిర్వహించారు.

aksharabhyasam-for-children-in-saraswati-sisu-mandir-at-bhadrachalam
సరస్వతి శిశు మందిర్​లో సామూహిక అక్షరాభ్యాసాలు

వసంత పంచమిని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసాలు వైభవంగా జరిగాయి.

పాఠశాల అధ్యక్షులు పాకాల దుర్గాప్రసాద్, భద్రాద్రి రామయ్య సన్నిధి విశ్రాంత ప్రధానార్చకులు జగన్నాథాచార్యులు కలిసి చిన్నారులతో పలకలపై అక్షరాలు రాయించారు. అనంతరం సరస్వతి అమ్మవారి ఎదుట సామూహిక హోమాలు నిర్వహించారు.

సరస్వతి శిశు మందిర్​లో సామూహిక అక్షరాభ్యాసాలు

ఇదీ చూడండి :మేడారం జాతరకు రావాలని మంత్రి కేటీఆర్​కు ఆహ్వానం

ABOUT THE AUTHOR

...view details