తెలంగాణ

telangana

By

Published : Jan 5, 2020, 6:51 PM IST

Updated : Jan 5, 2020, 7:01 PM IST

ETV Bharat / sports

భారత్-శ్రీలంక మ్యాచ్​కు వరుణుడు అడ్డంకి

శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20లో భారత్.. టాస్ గెలిచి, బౌలింగ్ ఎంచుకుంది. గువాహటి వేదికగా మ్యాచ్​ జరగనుంది. అయితే మ్యాచ్​ ప్రారంభానికి ముందే వర్షం పడటం వల్ల పిచ్​ను కవర్లతో కప్పేశారు.

భారత్-శ్రీలంక మ్యాచ్​కు వరుణుడు అడ్డంకి
భారత్-శ్రీలంక మ్యాచ్

గువాహటి వేదికగా జరుగుతున్న భారత్-శ్రీలంక తొలి టీ20లో టాస్ గెలిచిన కోహ్లీసేన బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్​తో దాదాపు చాలా రోజుల తర్వాత పేసర్ బుమ్రా, ఓపెనర్ శిఖర్ ధావన్ బరిలోకి దిగుతున్నారు.

ఈ మ్యాచ్​లో గెలిచి.. సిరీస్​ను ఘనంగా ప్రారంభించాలని ఇరుజట్లు భావిస్తున్నాయి. ఈరోజు స్టేడియంలో మ్యాచ్​ జరుగుతుండగా, ఎన్​ఆర్​సీ-సీఏఏకు సంబంధించిన ఫ్లకార్డులు ప్రదర్శించరాదని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి.

భారత్ జట్టు
శ్రీలంక జట్టు
Last Updated : Jan 5, 2020, 7:01 PM IST

ABOUT THE AUTHOR

...view details