చైనాలో కరోనా వైరస్ మరణాల సంఖ్య తాజాగా 259కి చేరింది. నిన్న ఉదయం వరకు 213 మంది ఈ మహమ్మారి ధాటికి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరో 46 మంది బలయ్యారని చైనా అధికారిక వర్గాలు తెలిపాయి.
ఈ వైరస్ బాధితుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా 11,791 మందికి ఈ వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు.
కరోనా ఎఫెక్ట్: చైనాలో 259కి చేరిన మృతుల సంఖ్య - Corona latest
చైనాలో కరోనా మహమ్మారి ధాటికి మరో 46 మంది బలయ్యారు. ఈ వైరస్ బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 259కి చేరింది. రోజురోజుకూ పెరిగిపోతున్న మరణాల సంఖ్య... డ్రాగన్ దేశాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.
కరోనా ఎఫెక్ట్: చైనాలో 258కి చేరిన మృతుల సంఖ్య
ఇదీ చదవండి:నక్క-కుక్క పోరాడితే ఎట్లా ఉంటుందో తెలుసా!
Last Updated : Feb 28, 2020, 5:53 PM IST