తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా ఎఫెక్ట్​: చైనాలో 259కి చేరిన మృతుల సంఖ్య - Corona latest

చైనాలో కరోనా మహమ్మారి ధాటికి మరో 46 మంది బలయ్యారు. ఈ వైరస్​ బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 259కి చేరింది. రోజురోజుకూ పెరిగిపోతున్న మరణాల సంఖ్య... డ్రాగన్​ దేశాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.

China virus death toll rises to 258 with 45 new fatalities
కరోనా ఎఫెక్ట్​: చైనాలో 258కి చేరిన మృతుల సంఖ్య

By

Published : Feb 1, 2020, 5:29 AM IST

Updated : Feb 28, 2020, 5:53 PM IST

చైనాలో కరోనా వైరస్​ మరణాల సంఖ్య తాజాగా 259కి చేరింది. నిన్న ఉదయం వరకు 213 మంది ఈ మహమ్మారి ధాటికి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరో 46 మంది బలయ్యారని చైనా అధికారిక వర్గాలు తెలిపాయి.

ఈ వైరస్​ బాధితుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా 11,791 మందికి ఈ వైరస్​ సోకినట్లు అధికారులు తెలిపారు.

Last Updated : Feb 28, 2020, 5:53 PM IST

ABOUT THE AUTHOR

...view details