తెలంగాణ

telangana

ETV Bharat / crime

రంజాన్ వేళ విషాదం.. శ్మశాన వాటికలో ఇద్దరు బాలురు మృతి

By

Published : May 3, 2022, 11:00 AM IST

Updated : May 3, 2022, 11:41 AM IST

Two Boys Died in Zaheerabad
Two Boys Died in Zaheerabad

10:57 May 03

Two Boys Died in Zaheerabad : జహీరాబాద్‌లో రంజాన్‌ వేళ విషాదం

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో రంజాన్‌ వేళ విషాదం చోటు చేసుకుంది. శ్మశాన వాటికలో విద్యుదాఘాతంతో ఇద్దరు బాలురు మృతి చెందారు. మృతులను అబ్దుల్‌ అజీజ్‌(11), ముల్తాని బాబు(16)గా గుర్తించారు. వీరిద్దరు మూడు రోజుల క్రితం అదృశ్యమైనట్లు పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలిస్తుండగా.... ఇంతలోనే శ్మశానవాటికలో ఇద్దరు బాలురు శవాలై తేలారు. ఘటనకు కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఇదీ చదవండి:తల్లితో వివాహేతర సంబంధం.. వ్యక్తి మర్మాంగాలను కోసిన కుమార్తె

Last Updated : May 3, 2022, 11:41 AM IST

ABOUT THE AUTHOR

...view details