మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా జవహార్నగర్ ఆరో డివిజన్ కార్పొరేటర్ పల్లపు రవిపై అత్యాచారం కేసు నమోదైంది. స్థానికంగా నివసించే ఓ మహిళ.. తనపై కార్పొరేటర్ రవి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
జవహార్నగర్ ఆరో డివిజన్ కార్పొరేటర్పై అత్యాచారం కేసు
మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా జవహార్నగర్ ఆరో డివిజన్ కార్పొరేటర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తెరాస కార్పొరేటర్ పల్లపు రవిపై అత్యాచారం కేసు నమోదు చేసిన పోలీసులు... దర్యాప్తు చేస్తున్నారు.
rape case on trs corporator pallapu ravi
బాధితురాలి పిర్యాదు మేరకు కార్పొరేటర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన జవహార్నగర్ పోలీసులు... దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.