సమ్మె విరమించేది లేదు యథాతథంగా కొనసాగుతుంది ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రభుత్వం, యాజమాన్యం ఎవరు పిలిచినా చర్చలకు వెళ్తామని అన్నారు. ఈ నెల 18న హైకోర్టుకు వస్తామని పేర్కొన్నారు.
'సమ్మె విరమించేది లేదు.. చర్చలకు సిద్ధమే'
చర్చలకు సిద్ధంగా ఉన్నా.. ప్రభుత్వమే ముందుకు రావడం లేదని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. ప్రభుత్వం పిలిచినా... యాజమాన్యం పిలిచినా చర్చలకు వెళ్తామని తెలిపారు. సమ్మె యథాతథంగా కొనసాగుతుందని పేర్కొన్నారు.
tsrtc strike