- ఎలా ముందుకెళ్దాం..
కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై కేంద్రప్రభుత్వం గెజిట్ జారీ చేసిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారు. నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రజత్ కుమార్, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శులు నర్సింగ్ రావు, స్మితా సభర్వాల్, నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ తదితరులతో సమావేశమయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కోట్లు కురిపించిన ఖానామెట్ భూములు..
హైదరాబాద్ ఖానామెట్ భూముల ఈ-వేలం ప్రక్రియ ముగిసింది. మొత్తం 14.91 ఎకరాల భూముల ద్వారా ప్రభుత్వానికి రూ.729.41 కోట్ల ఆదాయం సమకూర్చాయి.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- షర్మిలకు కౌంటర్ ఇచ్చిన రేవంత్ రెడ్డి..
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల.. తనపై చేసిన వ్యాఖ్యలపై రేవంత్రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. ఆమె కుటుంబంలో సమస్యలున్నాయని.. అన్న ఆదరణ కరవైందని.. అన్న మీద కోపం తమమీద ఎందుకు చూపించాలంటూ.. సెటైర్లు వేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కేటాయింపుల ప్రకారమే నీటి పంపిణీ..
కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి, నిర్వహణ మార్గదర్శకాలపై గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చే ముందు ఎంతో చర్చించామని.. అన్ని అంశాలు, అందరి వాదనలు పరిగణనలోకి తీసుకున్నాకే బోర్డుల పరిధి నిర్ణయించామని కేంద్ర జల్శక్తి మంత్రిత్వశాఖ అధికారులు స్పష్టం చేశారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కొత్తగా 715 కరోనా కేసులు..
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,13,069 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా... 715 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా వైరస్తో నలుగురు మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆ జిల్లాల్లో తీవ్ర స్థాయిలో కరోనా..