తెలంగాణ

telangana

ETV Bharat / city

'మహిళలపై పోలీసుల దాష్టీకాలు... రేపు అమరావతి బంద్' - latest new son amaravathi

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర రాజధాని ప్రాంత రైతులు రేపు బంద్​ ప్రకటించారు. మహిళలపై పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నారు. తమ పోరును మరింద ఉద్ధృతం చేస్తామని తేల్చిచెప్పారు.

'అడ్డొస్తే బంద్ ఉద్ధృతం చేస్తాం'
'అడ్డొస్తే బంద్ ఉద్ధృతం చేస్తాం'

By

Published : Jan 3, 2020, 8:32 PM IST

మహిళలపై పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ రైతులు రేపు ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర రాజధాని బంద్​కు పిలుపునిచ్చారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న తమ పట్ల పోలీసులు అనైతికంగా వ్యవహరించారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు బంద్​కు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. తమకు ఆటంకాలు కలిగిస్తే పోరును మరింత ఉద్ధృతం చేస్తామని రైతులు తేల్చి చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details