తెలంగాణ

telangana

భారత్​లో అత్యంత సంపన్నుడు మళ్లీ ముకేశుడే

By

Published : May 7, 2020, 10:48 AM IST

Updated : May 7, 2020, 1:43 PM IST

భారత్​లో అత్యంత సంపన్నుడిగా ముకేశ్ అంబానీ మరోసారి తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. 'ఫోర్బ్స్ ఇండియా బిలియనీర్ల జాబితా 2020'లో అగ్రస్థానంలో నిలిచారు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత. మార్చి 18 నాటికి ముకేశ్ సంపద 36.8 బిలియన్​ డాలర్లుగా లెక్కగట్టింది ఫోర్బ్స్​.

Richest person In India
భారత్​లో అత్యంత సంపన్నుడిగా ముకేశ్​ అంబానీ

దేశంలో అత్యంత శ్రీమంతుడిగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. 36.8 బిలియన్‌ డాలర్ల సంపదతో ఫోర్బ్స్‌ ఇండియా బిలియనీర్ల జాబితా 2020లో అగ్రస్థానంలో నిలిచారు. అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ (డీ-మార్ట్‌) అధిపతి రాధాకిషన్‌ దమానీ రెండో స్థానంలో నిలిచారు.

మార్చి 18 నాటికి ఉన్న సంపద ఆధారంగా ఈ జాబితా రూపొందించింది ఫోర్బ్స్‌.

భారత్​లో సంపన్నులు..

భారత్​లో సంపన్నుల జాబితా

ప్రపంచ కుబేరులు

ప్రపంచ కుబేరులు

ఇదీ చూడండి:'ఇమ్యూన్‌ రేస్‌' పేరుతో మైక్రోసాఫ్ట్‌ అధ్యయనం

Last Updated : May 7, 2020, 1:43 PM IST

ABOUT THE AUTHOR

...view details