దేశ రైతులు కేసీఆర్ లాంటి నాయకుడు కావాలని కోరుకుంటున్నారన్నారు మంత్రి ఈటల రాజేందర్. కరీంనగర్ ప్రజలంతా తెరాసకు అండగా ఉన్నారని తెలిపారు. 16 ఎంపీ స్థానాలను గెలిచి కేంద్రంలో చక్రం తిప్పుతామని జోస్యం చెప్పారు.
దేశ రాజకీయాలను మలుపుతిప్పే సభ: ఈటల
ఇది కేవలం వినోద్ను ఎంపీగా గెలిపించటానికి నిర్వహించిన సభ కాదు. దేశ రాజకీయాలను మలుపు తిప్పే సభ. ---- మంత్రి ఈటల రాజేందర్.
ఈటల రాజేందర్