రాజస్థాన్ సీకార్, చురు జిల్లాల్లో ఇసుక తుపాను బీభత్సం సృష్టించింది. గంటకు 70 కిలోమీటర్ల వేగంతో సాగిన సుడి గాలుల ధాటికి చురు, రతన్గఢ్, సర్దార్షహర్ ప్రజలు హడలిపోయారు. ఎదురుగా ఏముందో కనిపించక ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.
లైవ్ వీడియో: ఇసుక తుపానుతో పగలే చీకటి
రాజస్థాన్లోని అనేక పట్టణాలపై ఇసుక తుపాను విరుచుకుపడింది. ఎదురుగా ఏముందో కనిపించక పట్టపగలే చీకటి ఆవరించింది.
ఇసుక తుపానుతో పగలే చీకటి
ఇసుక తుపాను అనంతరం ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. సన్నటి జల్లులు పడగా ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందారు స్థానికులు.
ఇదీ చూడండి:ఐరాస పేదరిక నిర్మూలన కూటమిలో భారత్కు చోటు