ఇస్రో శాస్త్రవేత్తలకు మోదీ ధైర్యవచనాలు
చంద్రయాన్-2లో తలెత్తిన సమస్య వల్ల సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలకు అండగా నిలిచారు మోదీ.
చంద్రయాన్-2 :ఇస్రో శాస్త్రవేత్తలకు అండగా మోదీ
చందమామ ఉపరీతలంపై ల్యాండర్ విక్రమ్ దిగుతున్న సమయంలో తలెత్తిన సమస్య వల్ల నిరుత్సాహానికి గురైన ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అండగా నిలిచారు. జీవితంలో ఎత్తుపల్లాలు సహజమని వారికి తెలిపారు. మనోధైర్యం కోల్పోకుండా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఏం జరిగినా తాను అండగా ఉంటానని స్పష్టంచేశారు మోదీ.
Last Updated : Sep 29, 2019, 5:41 PM IST